పవన్ పిలుపు తో రంగంలోకి దిగిన పిఠాపురం ని యోజకవర్గ జనసేన కార్యకర్తలు, జేసీ వాసు
ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం లో జనసేన పార్టీ ని బలోపేతo చేయటకు సమావేశం నిర్వహించారు
ఈ సమావేశo లో నియోజకవర్గ జనసేన కార్యకర్త జగదీష్ చంద్ర వాసు గారు అలాగే యువత పాల్గొన్నారు ..
యువ కార్యకర్తలు అందరు తమ
ప్రసంగాలతో గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చి జనసేన పార్టీ ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలో తెలియజేశారు
తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్ర యువత చేస్తున్నా "స్పెషల్ స్టేటస్ " ఉద్యమాన్నికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేయడం తో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు హోదా యొక్క ఉపయోగాన్ని విద్యార్ధులకు తెలియచేసారు ..
వైజాగ్ లో యువత చేస్తున్నా ఉద్యమాన్నికి మద్దతు గా పిఠాపురం నియోజకవర్గం లో
పిఠాపురం పట్టణంలో " ఉప్పాడ సెంటర్" వద్ద ఉదయం 10 గంటలకు హోదా కు మద్దతు గా నిరసన కార్యక్రమం చేయనున్నారు ..
ఈ కార్యక్రమ లో ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనవలసిoది జనసేన కార్యకర్త జగదీష్ చంద్ర వాసు గారు పిలుపునిచ్చారు .
హోదా యొక్క ఉపయోగాన్ని విద్యార్ధులకు ఈవిధంగా తెలియచేసారు ..
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ఎందుకు అంటారా
1947 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ చుడండి
ఒక్క సారి గుర్తు చేసుకోండి
పొట్టి శ్రీ రాములు వారి ప్రాణ త్యాగం తో తెలుగోడి కి అణిచివేత నుంచి విముక్తి లభించింది కానీ కొన్ని సంవత్సరాలు మాత్రమే
తర్వాత నిజములు దోచుకోగా మిగిలిన కొండ ల్ని తెలంగాన లో ని తొమ్మిది జిల్లాలని కలిపి ఆంధ్ర రాష్ట్ర ని నిర్మించారు
ఏమైంది మన శ్రమ ని మన పెట్టుబడులను 60 సంవత్సరాలు ఖజానా నింపుకుని అభివృద్ధి అయ్యాక లాక్కుని విభజించారు
ఏం చేసాము మనము సమైక్య ఆంధ్ర కావాలని రోడ్ ఎక్కము
అయినా విభజన తప్పలేదు
మరి మన యువత నిరుద్యోగత్వం ఏం అవ్వాలి దీనికి పరిష్కారం ఏమిటి
విద్యాశాతం ఎక్కువ ఉన్న జిల్లాలు మనవి వ్యవసాయం తో పాటు విద్యార్థులను శ్రామికు లని ఎక్కువ గా తాయారు చేయగలగా జిల్లాలు మనవి
మన యువత భవిష్యత్తు ఏమిటి
స్వలాభం కోసం రాష్టాన్ని ఆనాడు ఈనాడు ఏనాడూ తాకట్టు పెట్టె ప్రభుత్వాలు మధ్యన చోద్యం చూస్తూ ఉండిపోవటమే నా
ఎవ్వరూ ముందు కు రారు పోరాటం చేయరు అనుకుంటూ తిట్టుకుంటూ బ్రతికేయటమే నా
తమిలీయులు సంస్కృతి అంటూ జల్లికట్టు కి చేసిన ఉద్యమం లో పది శాతం మనం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయలేమా
రండి కదలి రండి కలిసి ప్రశ్నిద్దము శాంతియుతం గా పోరాటం చేద్దాము..